హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్.
Posted 2026-06-18 04:58:29
0
49
ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏఐఎస్ఎఫ్ బుధవారం డిమాండ్ చేసింది. మదనపల్లె కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసనలో, హాస్టల్ విద్యార్థులకు రోజుకు కేవలం రూ. 53 మాత్రమే కేటాయించడం అన్యాయమని, పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేసి, మెస్ చార్జీలను పెంచాలని, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Resilient Shield: The Inspiring Journey of IPS Charu Bali
Resilient Shield: Inside IPS Charu Bali’s Inspiring Journey:
"A uniform is not merely a...
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ప్రసాదాల పంపిణీ
*ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ప్రసాదాలు పంపిణీ*...
అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?
రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త...
Hyderabad Badangoet bjp leader suicide
బడంగ్పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య
హైదరాబాద్: బడంగ్పేట్ సర్కిల్కు చెందిన బీజేపీ...
Sanjay Kumar Shukla, IAS: Champion of Inclusive Governance
The Journey begins
"An administrator's greatest achievement is improving the lives of ordinary...