మదనపల్లి: ఉత్సాహంగా పోలీసుల సైకిల్ ర్యాలీ.
Posted 2026-06-15 06:30:21
0
66
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో మదనపల్లెలో ఆదివారం ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ జరిగింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బి. సెంట్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, సైక్లింగ్, వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పొందవచ్చని పోలీసులు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్పై ఆకస్మిక తనిఖీ.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్ను ఆకస్మికంగా...
రైల్వే జోన్ గెజిటెడ్ విడుదల కాక రాష్ట్రం నష్టపోతోంది బి శెట్టి
*రైల్వే జోన్ గెజిట్ విడుదలకాక రాష్ట్రం నష్టపోతోంది.భీశెట్టి* _కేంద్రరైల్వే మంత్రికి లేఖరాసిన లోక్...
Chandrababu Naidu: పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.
డేటా ఆధారిత పాలనే లక్ష్యం.. ఆర్టీజీఎస్పై సీఎం సమీక్ష
2026ను 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్...
Design Registration Protects the Look of Your Product
A design registration protects the unique appearance, shape, pattern, or ornamentation of your...
పుంగనూరు నియోజకవర్గ : రొంపిచర్ల పెను ప్రమాదం
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పీలేరుకు...