335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

0
139

మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి, కార్మికుల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం, సింగరేణి కార్మికులకు భరోసా కల్పిస్తూ దేశంలో ఏ సంస్థలో లేని విధంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మెగా కవరేజ్,చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు తలా రూ. 5,000 బోనస్ద,శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి కార్మిక సంఘాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు,కార్మికుల హక్కు అయిన మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును తక్షణమే ప్రారంభించేలా ఆదేశాలు,గతంలో కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా అడ్డుపడి సింగరేణికి రూ. వేల కోట్ల నష్టం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే! ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ ఇద్దరూ లోలోపల ఒక్కటై 'దొంగే దొంగ' అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారు. సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్న ఈ కుట్రలను కార్మికులు గమనించాలి,సింగరేణి సంస్థను ఏ శక్తుల చేతుల్లోకీ వెళ్లనివ్వం. గద్దల్ని, డేగల్ని, దళారుల్ని సింగరేణిలో అడుగుపెట్టనివ్వం సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని అన్నారు.

Search
Categories
Read More
Telangana
Cm revanth reddy congratulated narimallia pravalika
చైనాలోని ఒర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల...
By G k Nookala 2026-07-18 10:31:31 0 56
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మోటర్ కేబుల్ చోరీచేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం తాగునీటి సరఫరా చేసే బోరు మోటర్ కేబుల్ ను గుర్తు...
By Kothuru Murali 2026-01-22 11:49:40 0 182
Business & Finance
GST E-Way Bill Simplifies Goods Transportation
A GST E-Way Bill is an electronic document required for transporting goods above the prescribed...
By Navya Sree 2026-07-21 07:29:22 0 41
Andhra Pradesh
Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు...
By Pagadala Venkateswar 2026-02-26 11:32:32 0 142
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త
రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు  పంపిణీ చేయాలని చంద్రబాబు...
By Karapati Gopi 2025-12-28 05:20:15 0 976
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com