దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం

0
44

దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం...

ఈరోజు మార్కాపురంలో ఎమ్మార్పీఎస్ (MRPS) అనుబంధ సంఘాలైన మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (MEF), మహాజన సోషల్ పార్టీ (MSP), దళిత క్రిస్టియన్ ఐక్యవేదిక ప్రతినిధులు మరియు స్థానిక చర్చి పాస్టర్లు నన్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ భేటీలో MEF జాతీయ అధ్యక్షులు బొంత ఏసుదాసు గారు, రాష్ట్ర అధ్యక్షులు బిక్షాలు గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి ఐజాక్ గారు, MSP జాతీయ ఉపాధ్యక్షులు ఎలగంటి నర్సింగ్ గారు, ఇతర ముఖ్య నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గతంలో (01-07-2026న) చారిత్రాత్మక ఏబీఎం (ABM) హైస్కూల్ భూములను ఆక్రమణల నుండి కాపాడి, తిరిగి పాఠశాలను విజయవంతంగా ప్రారంభించేలా ప్రభుత్వం ద్వారా తీసుకున్న చొరవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దళిత, క్రైస్తవ సోదరులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా నిలబడటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని తెలియజేశాను. సమాజంలోని ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చాను.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్...
By Mobbu Venkatramana 2026-01-07 04:20:05 1 2K
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి...
By Kothuru Murali 2026-02-13 06:15:13 0 155
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 299
Andhra Pradesh
పుంగనూరు:మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
పుంగనూరులో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు...
By Kothuru Murali 2026-06-07 06:16:25 0 90
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:26:22 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com