కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
Posted 2026-06-12 18:41:56
0
108
కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న ఒక యువతిపైకి క్రేన్ దూసుకెల్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ధర్మారం మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన యువతీగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి స్పందించి తన పోలీసు వాహనంలోనే క్షేత్రగత్రాన్ని ఆసుపత్రులకు తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని...
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం*
భారత్ అవాజ్...
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
Authorities Strengthen Monsoon Disaster Preparedness at Andaman island
Disaster management authorities in the Andaman & Nicobar Islands have intensified...
చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్
చెన్నై:
టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్..
234 అసెంబ్లీ...