అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
Posted 2026-06-12 14:21:58
0
86
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండల తర్వాత, ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కురిసిన చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షం కారణంగా చిరు వ్యాపారులు కొంత ఇబ్బంది పడ్డారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Five IAF Heroes Killed in AN-32 Crash at Jorhat, Assam
The nation mourns the tragic crash of an IAF AN-32 transport aircraft at Assam's Jorhat Air Force...
Meghalaya Revives Talks on Assam Border Disputes
The Meghalaya government has officially reconstituted three regional committees to accelerate the...
Nagaland Strengthens MSME Growth and Entrepreneurship
The Nagaland government is expanding support for micro, small, and medium enterprises (MSMEs)...
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం
బాపట్ల జిల్లా...
"జగన్నాథుడికి జ్వరం ఎందుకు?"
"రథయాత్రకు ముందు జరిగే అనసార విధానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం"
హైదరాబాద్ జులై 5 : ప్రపంచ...