అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?

0
71

రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త వేధింపుల కారణంగా మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కుమారుడి JEE మెయిన్స్ పరీక్ష సమయంలో భర్త ఫోన్ నంబర్ ఇచ్చినా, ఇప్పుడు OTPలు కూడా ఇవ్వడం లేదని, పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. ఈ విషయం నారా లోకేశ్‌కు తెలియడంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో...
By Kothuru Murali 2026-05-28 18:40:53 0 66
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సుమన్ టి వి ప్రతినిధి జగదీష్ మృతి: మధుసూధన్ నాయుడు పరామర్శ
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ...
By Kothuru Murali 2026-03-02 12:49:32 0 135
SURAKSHA
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...
By Lokeshwari Panthadi 2026-07-04 08:27:36 0 74
Telangana
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్.     కంటోన్మెంట్ నియోజకవర్గంలో 62 మంది...
By Sidhu Maroju 2025-08-08 18:34:20 0 794
Andhra Pradesh
చిన్నారులకు భోగి పండ్లు వైసీపీ నేతల ఆశీర్వాదాలు
చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు ...
By Rajini Kumari 2026-01-14 12:39:55 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com