రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
Posted 2026-06-17 11:29:40
0
96
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల విజయోత్సవ సభను రేపు 18 6 2026 గురువారం ఉదయం 10:30 గంటలకు మదనపల్లె ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సభను ఘనంగా నిర్వహించేందుకు రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు పార్టీ నాయకులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు సభకు హాజరయ్యే నాయకులు కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు అనే లక్ష్యంతో వేదిక పార్కింగ్ పూర్తిగా ఏర్పాట్లు భద్రతా చర్యలు మరియు ఇతర ఏర్పాట్లను సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వాన్ని నిబద్ధతను ప్రతిబింబించే ఈ విజయోత్సవసభ విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేస్తున్నాయి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Start Your Private Limited Company with Confidence
A Private Limited Company is one of the most trusted business structures in India, offering...
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవే టీకరణపైYSRCP సమరభేరి
తాడేపల్లి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ సమరభేరి...
...
నిజామాబాద్
నిజామాబాద్ పబ్లిక్ హెల్త్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. పనుల...
ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి" విజయోత్సవ సభ
ఈరోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం- సంక్షేమం అభివృద్ధి"...
బోయకొండలో చండీ హోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న,...