మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!

0
165

మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..!

భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కాగా 2012లో ఇదే మండల తహశీల్దార్ ఆకుల సమ్మయ్య, 2016లో ఎంపీడీవో తాళ్ల ఉపేందర్, ప్రస్తుత ఎంపీడీవో రాధిక ACBకి పట్టుబడటంతో నర్సింహులపేట (M) ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్హులకు న్యాయం చేయాల్సిన అధికారులు ఇలా లంచాలకు ఆశపడటం సిగ్గుచేటని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త..   ...
By Rajini Kumari 2025-12-17 08:27:13 0 211
Himachal Pradesh
Himachal Rain Alert: Yellow Warning Issued for 7 Districts
The Meteorological Centre has issued a critical yellow weather alert across seven districts of...
By Tejaswini Komanduru 2026-06-15 05:29:56 0 252
Andhra Pradesh
మదనపల్లెలో రూ. 5 కోట్ల ఆలయ భూమి కబ్జా.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు.
మదనపల్లె పట్టణంలోని మడికయల శివాలయానికి చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 41 సెంట్ల భూమిని...
By Pagadala Venkateswar 2026-03-16 10:09:19 0 168
Andhra Pradesh
బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డ్.
మదనపల్లె మండలం కొండామరిపల్లి గ్రామ పరిధిలోని బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్...
By Pagadala Venkateswar 2026-05-02 02:40:15 0 87
Andhra Pradesh
గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్.
డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ పేటిఎం బ్యాచ్‌లతో...
By Pagadala Venkateswar 2026-06-03 11:26:07 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com