అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర.

0
74

మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలని సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, ఇతర శాఖల సమన్వయంతో అక్రమ కార్యకలాపాలపై దాడులు నిర్వహిస్తామని, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం
  ఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా...
By BABJI DADALA 2026-01-12 14:50:58 0 584
Andhra Pradesh
నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో...
By Pagadala Venkateswar 2026-05-20 13:50:44 0 76
SURAKSHA
Ilambarithi K., IAS: A Leader in Public Governance
From Academic Excellence to Administrative Leadership—How Ilambarithi K., IAS, Is Shaping...
By Lokeshwari Panthadi 2026-07-14 05:04:04 0 98
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 05:44:04 0 1K
Andhra Pradesh
మదనపల్లె: ఘనంగా రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం - ఫోర్డ్ సంస్థ.
మదనపల్లె జూనియర్ కళాశాలలో ఫోర్డ్ సంస్థ ఆధ్వర్యంలో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు....
By Pagadala Venkateswar 2026-05-29 05:25:19 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com