భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..

0
106

భారత వాణిజ్య నౌకలపై అమెరికా దాడులను తీవ్రంగా తప్పుబట్టిన భారత్..

*భారత్ ఆవాజ్ న్యూస్.

వాణిజ్య నౌకలపై దాడులను ఆపాలని భారత్ డిమాండ్.. ఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ.

నౌకలపై దాడులను ఐరాస వేదికగా ఖండించిన భారత్.. దాడుల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతున్నారని భారత్ ఆందోళన.

బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.

నావికుల మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు.

Search
Categories
Read More
Telangana
వచ్చే నెల నుండి గ్రామం మధ్యలోనే రేషన్ షాపు నిర్వహించాలి – డీలర్ మేడం గారిని కోరిన బాబాపూర్ సర్పంచ్ సత్రవేణి రాజన్న మరియు గ్రామస్థులు
🎤 కుమురం భీం భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్      బాబాపూర్:గతంలో...
By Chunarkar Jagadeesh 2026-07-07 09:21:43 0 164
Andhra Pradesh
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
By Boiena Rajesh 2026-03-21 05:46:50 0 191
Telangana
పెద్దపల్లి : ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య...!
ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన కోదాటి రాకేష్ రావు 36 వ్యాపారంలో అధిక నష్టాలతో మానసిక...
By Sunka Santhosh 2026-06-16 20:16:11 0 114
Gujarat
New Terminal Approved for Ahmedabad–Okha Vande Bharat
The Railway Board has approved the development of a new terminal station for the...
By Navya Sree 2026-06-26 07:12:39 0 105
Andhra Pradesh
Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్.
Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్...
By Pagadala Venkateswar 2026-02-02 09:51:05 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com