బాధితులకు త్వరితగతిన న్యాయం అందించండి: ఎస్పీ.
Posted 2026-06-08 15:41:50
0
63
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో సోమవారం పాల్గొని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. భూతగాదాలు, సైబర్ మోసాలు, కుటుంబ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారించి, తక్షణ న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను...
అమరజీవి జలదార శంకుస్థాపన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Breaking points :
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన...
. Modern Traffic Management Initiatives
Content: Amid rapid urbanization, Karnataka Police has adopted various technical solutions to...