నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు.. సీఎంకు కిషన్ రెడ్డి కౌంటర్!
Posted 2026-06-08 03:06:41
0
135
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
"నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు" అంటూ సవాల్ విసిరారు.
KCRలా తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.
రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా, చేతలు మాత్రం సచివాలయం గోడలు దాటట్లేదని ఎద్దేవా చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ
21-12-2025
ప్రచురణార్ధం
*పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
పుంగనూరు: అలా వార్తలు రాయడం సరికాదు: వైసీపీ
మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు గురువారం పుంగనూరు పట్టణంలో సీఐ...
Himachal Pradesh Boosts Infrastructure and Connectivity
Himachal Pradesh is witnessing major progress in infrastructure and connectivity projects aimed...
LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు.
LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు...
మంచిర్యాల్: అదునపు జడ్జి శ్రీనివాస్ నాయక్ వీడ్కోలు
మంచిర్యాల్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్...