పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలం సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం: రాధమ్మ

0
86

అన్నమయ్య జిల్లా సోమల మండలం, మిట్టపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ డ్వాక్రా రుణం వడ్డీ వివాదంలో చిక్కుకుంది. తాను లక్ష రూపాయల రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ, వడ్డీ బకాయి ఉందని సంఘమిత్ర, గ్రూపు సభ్యులు తన ఆరు పాడి ఆవులను తోలుకెళ్లారని ఆమె ఆరోపించింది. పోలీసులను ఆశ్రయించినా ఏడాదికాలంగా అవమానాలు తప్పడం లేదని బాధితురాలు వాపోయారు. సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం అని రాధమ్మ శనివారం తెలియజేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Business & Finance
Close Your Company Legally with Expert Guidance
Winding up a company is the legal process of closing a business by settling liabilities,...
By Navya Sree 2026-07-14 06:52:23 0 62
Business & Finance
Issue & Manage Company Shares with Ease in India
Simplify your company’s share issuance and management with expert support. We assist...
By Navya Sree 2026-07-08 13:21:57 0 79
Karnataka
Union Finance Minister Nirmala Sitharaman Launches ‘VijAIpatha’: A National CSR Initiative to Democratize AI and Robotics in Government Schools
  HAMPI, KARNATAKA — December 20, 2025 — Union Minister for Finance and...
By Venugopal Gopal 2025-12-22 16:13:40 0 495
Business & Finance
Bengaluru Tops India’s Young Entrepreneur Hub
Bengaluru has emerged as India’s leading hub for young entrepreneurs, according to a recent...
By Navya Sree 2026-07-01 13:21:02 0 86
Telangana
ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్...
By Vangari Praveen 2026-05-18 08:25:06 0 554
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com