పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ

0
86

పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో పాటు పుస్తకాల పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి పర్యవేక్షణలో ఈ పంపిణీ జరుగుతోంది. 1, 5, 10వ తరగతులకు సంబంధించిన టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ పూర్తి స్థాయిలో అందగా, 6, 9వ తరగతులకు సంబంధించిన పుస్తకాలు 50 శాతం మాత్రమే అందాయని, మిగిలినవి పాఠశాల పునః ప్రారంభం రోజుకు వస్తాయని తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో 11 గంటల వరకే ఒంటిపూట బడులు
*ఏపీలో '11 గంటల వరకే ఒంటిపూట బడులు'*    అమరావతి :   ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా...
By Rajini Kumari 2026-04-13 08:10:19 0 132
Andhra Pradesh
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు... ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తున్న ప్రకాశం...
By Chennaiah Kati 2026-07-13 16:24:05 0 57
SURAKSHA
After Uniform: Telangana Police Serve Society Daily
Retired అయిన తర్వాత Telangana Police officers daily basis మీద society కి సేవ చేస్తున్నారు. Slum...
By Kalaga Sailaja 2026-07-03 11:11:19 0 55
Andhra Pradesh
మదనపల్లె నేత తులసికి రాష్ట్ర TDP కార్యదర్శి పదవి.
మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:26:22 0 133
Tripura
Narsingarh Stadium Nearing Completion: Tripura’s New Era
Tripura is set to reach a major sporting milestone as the International Cricket Stadium at...
By Lokeshwari Panthadi 2026-07-03 04:57:50 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com