చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలను పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం

0
234

*చంద్రబాబువెన్నుపోటుకు రెండేళ్లు మైనారిటీలకు పాతాళానికి తొక్కిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ .బాజీ బాబా*

 

*హామీలు అమలపై గళమెత్తిన మైనారిటీలు*

 

విజయవాడపశ్చిమనియోజకవర్గంస్థానిక54వడివిజన్.వైయస్సార్.పార్టీఎన్టీఆర్.జిల్లాకార్యదర్శి షేక్ అహ్మద్ కార్యాలయంలో పత్రికా సమావేశం లో రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా మాట్లాడుతూ రాష్ట్రములో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో మైనారిటీలకు విద్యార్థులకు స్కాలర్షిప్లు విద్యా దీవెనపేదముస్లింఆడపిల్లలకుషాదీముబారక్.పేదముస్లింలకుచేతివృత్తిదారులకు మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసినారు మైనారిటీ విదేశీ విద్యస్కాలర్షిప్లు మహిళలకు 50 సంవత్సరాల పెన్షన్ పథకం అని మోసం చేశారనిరాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో బడ్జెట్లో ప్రవేశపెడుతున్నసొమ్ములనుమైనారిటీలకు ఖర్చు పెట్టడం లేదని కూటమిప్రభుత్వ శ్వేత పత్రం విడుదల చేయాలని.బాజీ బాబా తెలియజేసినారు

 వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికార్యక్రమాలుకొనసాగిస్తామంటూ మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం

రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇస్తానని మాటల చెప్పి ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

సూపర్ సిక్స్ పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలులో చెప్పిన చంద్రబాబు గద్దెనెక్కాక మాట మరిచారు

కరోనా కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని గుర్తు చేశారు గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు 23,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని .బాజీ బాబాతెలియజేశారు

విజయవాడపశ్చిమనియోజకవర్గం ఇంచార్జ్.రాష్ట్రమాజీమంత్రివర్యులువేల్లంపల్లి శ్రీనివాసరావు అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని బాజీ బాబా కొని ఆడినారు ఈ పత్రికా సమావేశంలో వైసిపిరాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ అధికార ప్రతినిధి రుద్రతేజ్ కుమార్ వైయస్సార్ రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రెటరీ పైడాడశ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ సల్మా సుల్తానా ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ ఇనుస్ ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెక్రటరీ ఎస్కే నసిరుద్దీన్ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు...
By Sidhu Maroju 2025-09-10 13:23:30 0 299
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 235
Andhra Pradesh
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ
*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*...
By Rajini Kumari 2025-12-16 11:24:36 0 281
Andhra Pradesh
గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన
గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ...
By Chennaiah Kati 2026-07-05 10:49:21 0 53
SURAKSHA
Dr. Shakil P. Ahammed, IAS: A Legacy of Visionary Governance
A distinguished 1995-batch IAS officer whose administrative excellence, strategic leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-22 11:03:47 0 32
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com