మదనపల్లి: బాధిత హోంగార్డులకు చెక్కుల పంపిణీ చేసిన ఎస్పీ.
Posted 2026-06-06 05:42:10
0
81
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు, విశ్రాంత హోంగార్డుకు శుక్రవారం మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంక్షేమ చెక్కులు అందజేశారు. మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు సిడబ్ల్యూఎఫ్ నిధుల నుండి రూ. 15 వేలు, రూ. 20 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల రిటైరైన హోంగార్డు శ్రీనివాసులుకు తోటి సిబ్బంది సేకరించిన ఒకరోజు వేతనం రూ. 2, 23, 650 చెక్కును ఎస్పీ అందజేసి హోంగార్డుల ఉదారతను అభినందించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డోన్ ఒకతపల కార్యాలయం నందు ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ;;
కర్నూలు : కర్నూల్ డివిజన్ పరిధిలోని డోన్ ఉప తపాలా కార్యాలయం నందు, భారత 77వ గణతంత్ర దినోత్సవ...
పుంగనూరు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మ నియామకం, ఘన సన్మానం
చిత్తూరు జిల్లా పుంగనూరులో భారతీయ జనతా పార్టీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ ఈశ్వరమ్మ...
నిమ్మనపల్లె పీహెచ్సీ తనిఖీ: ప్రసవాల సంఖ్య పెంచాలని DMHO ఆదేశం.
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం నిమ్మనపల్లె పీహెచ్సీని...
India's Biggest Invisible War: Millions of Student Futures at Risk
While global conflicts dominate headlines, an invisible war is destroying millions of student...
T. V. Anupama IAS: A Beacon of Courage and Compassion
The Journey Begins
T. V. Anupama, IAS, a 2010-batch Indian Administrative...