మంచిర్యాల్: పర్యావరణ దినోత్సవం
Posted 2026-06-05 17:48:48
0
188
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సాధ్యమైనంత మెరు మొక్కలు ను నాటి పర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలని లక్షట్ పేట్ అదునపు సీనియర్ సివిల్ జడ్జ్ డి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం లక్షట్ పేట్ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ తో కలిసి మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ, పి సంతోష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరావు, అడిషనల్ పి పి రవీందర్రావు, ఏజీపీ సంతోష్, డిఆర్ఓలు సాగరిక, సునీత, గోపికృష్ణ, FSO . అల్తాఫ్ హస్సేన్, శ్రీలత, ఎఫ్ బి ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
P. Ranjit Basha, IAS: Leading Governance with Vision
A Dynamic Civil Servant Driving Administrative Excellence, Transparent Governance, and Inclusive...
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్...
Andhra Pradesh High Court: ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు.
అన్ని రంగాల్లోకి శరవేగంగా వచ్చేస్తున్న ఏఐ
ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా...
అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు
దస్తురాబాద్, డిసెంబర్ 28 మారు మూల గ్రామాలకు మెరుగైన రోడు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎ ఎస్...