కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భంగా తేజస్ సౌర్య 2026 అభినందన వేడుక

0
1K

కరీంనగర్ కొత్తపల్లి తేజస్ అకాడమీ నుండి హనుమకొండ జూన్ 2025 ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి, మే 31న 2026 నా వచ్చిన మెరిట్ ఫలితాలలోఅగ్ని వీరుల ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగింది. 160  మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ ముగ్గురు ఉద్యోగాలు పొందారు, ఇండియన్ ఆర్మీ జీడీలో 131 మంది,ట్రేడ్స్ మెన్ 12 మంది,టెక్నికల్ 13, క్లర్కు,l1 ఉద్యోగాలు సాధించారు. తేజస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు మాట్లాడుతూ మా విద్యార్థులు  ఉద్యోగాలతో పాటు ఇంటర్మీడియట్ ఫస్టియర్, లో 470 గాను  468,467,467,466,466, ఎంపీసీ సెకండ్ ఇయర్ 1000 గాను 993,992,992,992, సీఈసీ ఫస్ట్ ఇయర్ 500 గాను 490,483, సిఇసి సెకండ్ ఇయర్ 1000 గాను, 973,972, 1st  బైపిసి లొ 440కి గాను, 436,426, బైపిసి సెకండియర్లో 1000 గాను 969,954 వంటి రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్ లో  మా తేజస్ అకాడమీ అత్యధిక ఉద్యోగాలు సాధిస్తూ రెండు వేలకు పైగా విద్యార్థులను ఉద్యోగస్తులను తీర్చిదిద్దడం జరిగింది. వారిని ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో తేజ సౌర్య 2026 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలు అందించడం జరిగింది. 

Search
Categories
Read More
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన గుంటూరు జిల్లా పోలీస్ శాఖ.
గుంటూరు  తేదీ 05.02.2026 న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద, ఎంఎల్ఏ...
By John Baji 2026-02-05 02:42:15 0 420
Andhra Pradesh
మదనపల్లిలో నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం.
మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ...
By Pagadala Venkateswar 2026-04-08 05:55:48 0 148
Andhra Pradesh
సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి మాజీ ఎంపీ కంభంపాటి పరామర్శ
పత్రికా ప్రకటన    మచిలీపట్నం డిసెంబర్ 28: -----------   రాష్ట్ర ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-29 09:34:24 0 166
Bharat
AADHAR UPDATE CHARGES
AADHAR UPDATE CHARGES APPLICABLE IMMEDIATELY
By Bharat Aawaz 2026-05-02 14:47:05 0 349
Telangana
వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి...
By MERIGE MALLESH 2026-03-26 07:18:49 0 301
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com