పుంగనూరు నియోజకవర్దుం: సదుం మండలం వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు కేబులు వైర్లు దొంగలించారు

0
83

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు స్టార్టర్లు, కేబుల్ వైర్లు చోరీ చేస్తున్నారని బాధిత రైతులు గురువారం తెలిపారు. నరేష్ అనే రైతు తన పొలంలో రూ. 17 వేలు విలువైన మోటార్, స్టార్టర్, కేబుల్ చోరీకి గురయ్యాయని, అలాగే మరో ఐదుగురు రైతులకు చెందిన కేబుళ్లు, స్టార్టర్లు కూడా దొంగిలించబడ్డాయని వెల్లడించారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...
కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి...
By BABJI DADALA 2025-12-23 14:28:21 0 371
SURAKSHA
M. S. Manivannan, IAS: Driving Assam's Development Vision
The Journey Begins "The true measure of governance is not in policies drafted, but in the lives...
By Fathima Safa 2026-07-22 13:16:46 0 28
Tamilnadu
Tamil Nadu Expands Electric Buses and Modern Transport
Tamil Nadu is accelerating the modernization of its public transport system by expanding electric...
By Fathima Safa 2026-06-29 10:09:44 0 50
Business & Finance
GST Registration for Foreign Businesses in India
GST Registration for Foreign Businesses is mandatory for non-resident taxable persons (NRTPs)...
By Navya Sree 2026-07-21 07:06:43 0 43
Andhra Pradesh
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
By Pagadala Venkateswar 2026-01-23 10:59:38 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com