పుంగనూరు: మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం

0
76

కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. మహానాడులో మంత్రి లోకేశ్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో, మహిళలతో కలిసి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ట్రావెల్స్ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
రూ.31 లక్షల వర్షపు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం.|
"మోండా డివిజన్‌లో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం" మేడ్చల్ మల్కాజిగిరి:...
By Sidhu Maroju 2026-07-03 09:09:50 0 64
SURAKSHA
Rajasthan Police Fortify 1,040 km International Border
Managing an extensive 1,040 km international border with Pakistan, the Rajasthan Police play a...
By Lokeshwari Panthadi 2026-07-04 08:13:05 0 51
Uttarkhand
Uttarakhand Strengthens Agriculture and Horticulture
Uttarakhand continues to strengthen its agriculture and horticulture sectors through initiatives...
By Fathima Safa 2026-06-27 07:40:36 0 54
SURAKSHA
Sikta Patnaik IAS: Driving Change Through Leadership
A dynamic Telangana IAS officer whose people-first governance, district administration, and...
By Lokeshwari Panthadi 2026-07-15 09:57:25 0 104
Andhra Pradesh
పుంగనూరు: సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెద్ద దర్గా
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఎన్. ఎస్. పేటలో ఉన్న హజ్రత్ సయ్యద్ నూర్ షావలి బాబా దర్గాలో...
By Kothuru Murali 2026-05-08 14:19:29 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com