అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య

0
208

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం తరఫున మొదటి తేదీ తెల్లవారుజామునే ప్రతి పేదవాడికి పెన్షన్ పంపిణీ చేశారని అన్నారు. బుర్లవారిపాలెం గ్రామానికి ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయలు నిధులుగా కేటాయించామని, జలజీవన్ మిషన్ కింద కోటి 20 లక్షలు రూపాయలు విడుదుల చేశామని, ఐటిసి వారి తరఫున ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా చీరాల నియోజకవర్గలో పనిచేస్తామని ప్రజలందరికీ ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం ప్రజలకు మొక్కలు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 100
SURAKSHA
​Rema Rajeshwari: A Trailblazer in Modern Indian Policing
Rema Rajeshwari ::A Trailblazer of Modern PolicingTransforming Communities Through Courage and...
By Kalaga Sailaja 2026-07-11 10:26:04 0 56
Andhra Pradesh
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె నుంచి...
By Kothuru Murali 2026-06-17 16:23:28 0 80
Business & Finance
Vehicle Loans for Easy and Affordable Dream Car Finance
Vehicle loans help individuals and businesses purchase cars, bikes, commercial vehicles, and...
By Navya Sree 2026-07-23 06:19:58 0 27
Media Academy
An Inspirational Future In Journalism!
An Inspirational Future In Journalism Choosing A Career In Journalism Is A Decision To Serve...
By Media Academy 2025-04-28 19:25:11 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com