పుంగనూరు: చోరీకి వచ్చాడని అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి

0
89

పుంగనూరు మండలం, దిగువపల్లి గ్రామంలో బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానంతో శనివారం రాత్రి రామసముద్రం మండలం, తిరుమలరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బాబా సాహెబ్ (32)ను గ్రామస్తులు కర్రలతో, కేబుల్ వైర్లతో చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు అతన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Uttar Pradesh
New Noida Authority Headquarters Set for Inauguration
The newly constructed New Noida Authority headquarters is set to be inaugurated by Chief Minister...
By Navya Sree 2026-06-27 05:40:02 0 32
Telangana
నిజామాబాద్
అదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న KTR గారిని ఇందల్వాయిలో కలిసిన గణేష్ బిగాల...అదిలాబాద్ పర్యటనకు...
By Sadaq Sadaq 2026-06-20 06:22:38 0 138
Telangana
రిజర్వేషన్లు కుల ఆధారంగా కొనసాగాలా..? లేక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఉండాలా...?
దేశంలో రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి వేడెక్కే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు,...
By Ponnala Srinivasrao 2026-05-23 02:23:41 0 125
Business & Finance
Start Your Partnership Firm with Ease
Build your business with confidence by registering your Partnership Firm through a simple and...
By Navya Sree 2026-07-11 05:49:07 0 49
Andhra Pradesh
ఆడ వేషంతో మోసాలు.. నిందితుడిపై కేసు నమోదు.
మదనపల్లె కేంద్రంగా ఆడవేషం వేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు...
By Pagadala Venkateswar 2026-06-24 04:20:24 0 45
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com