మంచిర్యాల్,: వేతనం లేదు.. శిక్షణకు రాలేము

0
156

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది మట్టి పరీక్షలు ప్రక్రియ ఎక్కడ అక్కడ నిలిచిపోయింది. ప్రభుత్వం," సాయిల వాలంటరీ ద్వారా పరీక్షలు చేయించాలి నీ భావించగా, నిరుద్యోగులు వెనుకడు వేస్తున్నారు ఉచితంగా సేవలు అందించవలసింది రావడం, ఎలాంటి వేతనం లేకపోవడంతో వారి శిక్షణ వెళ్లడం లేదు. దీంతో సాగు పనులు మొదలవుతుంది మట్టి పరీక్షలు ఇంకెప్పుడు నిర్వహిస్తానంటే రైతులు ఆందోళన పడుతున్నారు.. 

Search
Categories
Read More
Andhra Pradesh
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం...
By Pagadala Venkateswar 2026-06-18 05:18:45 0 72
Jharkhand
Jharkhand Expands Renewable Energy for Sustainable Growth
Jharkhand has continued to advance its renewable energy sector in 2026 by promoting solar power...
By Fathima Safa 2026-07-01 09:57:39 0 56
Telangana
కవిత ప్రాoచజన్యం పేరుతో 5హామీలను ప్రకటించారు
కవిత "ప్రాంచజన్యం"..,పేరుతో ఐదు హామీలను ప్రకటించారు  1: విద్య ప్రైవేటు స్కూళ్లలో కూడా...
By MERIGE MALLESH 2026-04-25 07:45:04 0 565
Andhra Pradesh
విజయవాడ పామర్రు లో కారు ప్రమాదం
Avja కృష్ణ జిల్లా   *పామర్రు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా...*  ...
By Rajini Kumari 2026-01-26 07:47:21 0 187
Andhra Pradesh
మదనపల్లె టమోటా ధరలు: క్వింటాల్‌కు రూ.70 పెరుగుదల.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న...
By Pagadala Venkateswar 2026-02-18 07:03:43 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com