మదనపల్లె: వెంకప్పకోటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

0
69

మదనపల్లె మండలం వెంకప్పకోటలో 'ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు' రెండవ విడత కార్యక్రమం శుక్రవారం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పాస్ పుస్తకాలు, 22A సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తొలి విడతలో ఆరుగురు రైతులకు వన్-బి పత్రాలు, ఒకరికి కొత్త రేషన్ కార్డును అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
పెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
By Ratna Sekhar 2026-03-06 16:50:04 0 1K
Andaman & Nikobar Islands
Swaraj Dweep Clinches Double Guinness World Records
Swaraj Dweep, formerly known as Havelock Island, has made global headlines by securing two...
By Lokeshwari Panthadi 2026-06-30 08:29:54 0 44
SURAKSHA
The Vanguard of Justice: The Inspiring Journey of IPS Rekha Lohani
A Trailblazing Leader Redefining Public Safety, Integrity, and Women's Empowerment  True...
By Kalaga Sailaja 2026-07-21 12:22:51 0 27
Telangana
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలు
అమ్మలేని లోకం.. అనాథలైన  పిల్లలు  ​Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం....
By Bheeshman King 2026-07-03 08:00:47 0 399
Business & Finance
Legal Services That Protect Your Business Interests
Professional legal services help businesses stay compliant with laws, manage documentation, and...
By Navya Sree 2026-07-14 07:22:30 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com