పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
Posted 2026-05-30 03:11:39
0
130
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు రాజపేట మండలంలోని జాల గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సమాచారo రాగ వెంటనే రాజాపేట పోలీస్ వారు జాల గ్రామ శివారులో కిస్టయ్యా అనే వ్యక్తి భూమి వద్దకు వెళ్లగా అక్కడదాదాపు 11మందికలిసి మూడు ముక్కల ఆట పేకాట ఆడుతున్నారనారు చాకలి వెంకటేష్ . గౌడ్ల యాద .సండ్ర రవి.మల్గా సతీష్ .మేకల మోహన్ . కిచిగారి ఎల్లయ్య . కురుమ హనుమంతు . ఎడ్లపల్లి గణేష్. ప్యానం సాయి కుమార్. జూపల్లి జయరాం. గౌటే భాస్కర్ నుండి ఒక సెట్ పేకా ముక్కలు 92,990 రూపాయలు 9 మొబైల్స్ 2 వీలర్స్ రెండు ఫోర్ వీలర్స్ లను నంబర్ ప్లాట్ లేని స్విఫ్ట్ కారు పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్ తరలించి దర్యాప్తు చేయమన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Milestone for Bengaluru Metro: First Driverless Train Arrives for Blue Line
In a significant stride forward for Bengaluru's urban infrastructure, the first driverless train...
BC సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా రెడ్డప్ప,సుబ్రహ్మణ్యం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అన్నమయ్య...
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు!!
కర్నూలు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) - ఈస్టర్న్ రీజియన్లో అప్రెంటిస్...
నూతన గృహ నిర్మాణాలకు 6,593 దరఖాస్తులు
బొబ్బిలి హౌసింగ్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6,593 నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని...
Final Railway Survey Approved for Melli–Dentam Line in Sikkim
The Ministry of Railways has approved the final location survey for a proposed Melli-to-Dentam...