పుంగనూరు RTC బస్టాండ్కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి
Posted 2026-05-27 14:46:05
0
69
పుంగనూరు RTC బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం, సభ్యులు అమరావతి సురేష్, సంకల్పశక్తి ఫౌండర్ వేణుగోపాల్, జూటూరు సురేష్ సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ కూలర్ విరాళంగా అందించారు. ఈ వేసవిలో ప్రయాణికులకు, సిబ్బందికి, డ్రైవర్లకు, కండక్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరమని డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. విరాళం అందించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో RTC సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
గుంటూరు పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం...
Wind Up Your LLP with Smooth Legal Compliance Process
Winding up an LLP is the legal process of closing a Limited Liability Partnership by settling...
శ్రీరామ నవమి మహోత్సవం
శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా...
మంచిర్యాల 6 వ వార్డ్ లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లో మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ...