పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
Posted 2026-05-26 11:29:02
0
74
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల తయారీ పరిశ్రమకు తమ భూములు ఇవ్వలేమని, బదులుగా ప్రాణాలైనా అర్పిస్తామని గోపశెట్టిపల్లె రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతి పత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిఎస్పి సుకుమార్ బాబు, గోపిశెట్టి పల్లె గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు
కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి....
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణ!!!!
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణకస్టడీ సమయం పెంచాలని రివిజన్ పిటిషన్కస్టడీ...
మిస్టరీ డెత్ .... యువకుడు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం...
టాలీవుడ్ ఇండస్ట్రీ బాటలో... ఫోక్ ఇండస్ట్రీ ?
ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాత బతకాలి..
ఫోక్ ఇండస్ట్రీ బతకాలంటే నిజమైన కళాకారులు...
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర...