పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

0
22

స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ మరియు పుంగనూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చల్లా కళ్యాణి పుంగనూరు మున్సిపాలిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోకుల్ సర్కిల్ వద్ద మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాయల చెరువు డ్రైన్ క్యానల్ ను పరిశీలించి, అన్న క్యాంటీన్ లో అధికారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం క్యాంటీన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు సీవీ రెడ్డి, రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్>  మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-10 12:26:53 0 264
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Bharat Aawaz
💚 Celebrating the Gift of Life Through Organ Donation
Although there’s no specific awareness day for donating human parts (like skin, bone,...
By Bharat Aawaz 2025-06-25 07:31:37 0 1K
Telangana
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన...
By Thalakokkula Sadanandam 2026-05-23 13:56:11 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com