పుంగనూరు: వర్షపు నీటి వివాదంలో గొడవ

0
33

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఎల్లారు బయలు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శశి కుమార్ పొలం నుంచి రామస్వామి పొలంలోకి నీరు చేరడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రామస్వామి, నరసింహులు కలిసి శశి కుమార్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన శశి కుమార్ బుధవారం పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: భారతీయజనతాపార్టీ కార్యకర్తను పరమార్షిన్‌చినా ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరానికి చెందీన భారతీయజనతాపార్టీ నాయకులు, ధుబ్బా 16 వ డివిజన్ కి చెంధినా కార్పొరేటర్...
By Sadaq Sadaq 2026-04-09 08:51:36 0 91
Telangana
జీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్):మూడవ విడత...
By Bittu Bittu 2025-12-14 13:42:01 0 312
Ladakh
Tata Power Powers Ladakh’s First Commercial Rooftop Solar Project
Marking a monumental shift toward clean energy, Tata Power Renewable Energy Limited successfully...
By Dunna Jessicaruth 2026-05-16 06:19:28 0 70
Andhra Pradesh
ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్...
By Mobbu Venkatramana 2026-02-06 12:21:28 0 351
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com