నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
Posted 2026-05-20 13:50:44
0
79
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. చౌకిళ్లవారిపల్లికి చెందిన వెంకటరమణ నిమ్మనపల్లి చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళగా, నీటిలో పడిపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, చెరువు గట్టున అతని పాదరక్షలు, సెల్ఫోన్ కనిపించాయి. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tamil Nadu Government Signs ₹18,600 Crore Investment Pact With L&T
The Tamil Nadu government has solidified a major investment partnership by signing a significant...
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం
ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...
పుంగనూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే...
మదనపల్లి లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక...
నిజామాబాద్:హిందూసమేలనంలో పలుగొన్న ఎమ్మెల్యే
నగరంలో నీ బాస్వాగార్డెన్ లో నివాహిన్చిన హిందూసమేళనం కార్యక్రమంలో పలుగొన్న ఎమ్మెల్యే...