భూ వివాదం: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం చేయని అధికారులు.

0
80

అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మంగళవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ షమీ, అశ్వక్, తస్మియా తమ తండ్రి వల్లీ అహ్మద్‌కు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, జిల్లా కలెక్టర్ భూమి తమదేనని నిర్ధారించి, తహసీల్దార్‌కు న్యాయం చేయాలని ఆదేశించినా రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని బాధితులు వాపోయారు. ఈ సంఘటనపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు...
By Kothuru Murali 2026-04-19 11:00:54 0 91
Andhra Pradesh
పోలీసు శిక్షణ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగాలు ::
కర్నూలు : కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మరియు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్ లో650 మంది ట్రైన్...
By Hari Krishna 2025-12-30 00:58:18 0 234
SURAKSHA
The Intelligence Veteran: Delhi’s New Police Chief
Precision and Policy: A New Chapter for Delhi Police: "A force is only as effective as its...
By Kalaga Sailaja 2026-07-18 12:32:12 0 32
Andhra Pradesh
ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ
37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా, పుంగునూరు పట్టణంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో...
By Kothuru Murali 2026-01-07 12:54:33 0 181
Andhra Pradesh
సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం
విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ను నియమించినట్లు జిల్లా గనులు...
By Boiena Rajesh 2026-03-23 04:08:53 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com