నిజామాబాద్

0
42

ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, శిక్షణ తరగతుల ఇంచార్జి గోలి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్, వడ్డీ మోహన్ రెడ్డి కంచెట్టి గంగాధర్, గద్దె భూమన్న, భరత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిలు పోతంకర్ లక్ష్మి నారాయణ నాగోల్ల లక్ష్మి నారాయణ నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళనలు, SIR అంశంపై పార్టీ చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, అలాగే గ్రామ స్థాయి వరకు పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే విధానంపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.

Search
Categories
Read More
Telangana
వేములవాడ దేవాలయంపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు
ఓం నమశ్శివాయ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈనెల 15వ తేదీ నుండి మూసి వేయబడుతుంది అనే...
By Vadla Egonda 2025-06-19 10:37:04 0 1K
Andhra Pradesh
బుద్ధునికొండపై నిషేధాజ్ఞలు తొలగించాలి: సీఎంకు వినతి.
మదనపల్లె బుద్ధునికొండపై విధించిన సెక్షన్ 163 నిషేధాజ్ఞలను తొలగించి, పూజలకు అనుమతి ఇవ్వాలని...
By Pagadala Venkateswar 2026-03-10 04:42:04 0 110
Andhra Pradesh
నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి
కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్...
By mahaboob basha 2025-07-16 15:17:32 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com