బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.

0
32

సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24), నంద్యాలకు చెందిన ఉదయ్ (24) అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతిలో ఇంజినీరింగ్ చదువుతున్న వీరు, ఆదివారం సెలవు కావడంతో భాను ప్రకాశ్ ఇంటికి వెళ్లి, సోమవారం తిరుగు ప్రయాణంలో వేపూరుకోట వద్ద బైకుపై వస్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 147
Telangana
సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా, మే 14: సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు...
By Avunoori Mahesh 2026-05-14 06:09:11 0 97
Andhra Pradesh
దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు ఈ...
By Pagadala Venkateswar 2026-04-28 05:50:04 0 79
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com