బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.

0
31

సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24), నంద్యాలకు చెందిన ఉదయ్ (24) అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతిలో ఇంజినీరింగ్ చదువుతున్న వీరు, ఆదివారం సెలవు కావడంతో భాను ప్రకాశ్ ఇంటికి వెళ్లి, సోమవారం తిరుగు ప్రయాణంలో వేపూరుకోట వద్ద బైకుపై వస్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని...
By Pagadala Venkateswar 2026-05-08 05:17:04 0 66
Andhra Pradesh
ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేల శారీ వాక్
విజయవాడలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం సందడి చేశారు. అసెంబ్లీ...
By Boiena Rajesh 2026-03-07 02:40:50 0 208
Andhra Pradesh
బీబీఏ మీడియా కమిటీ చైర్మన్ గా జయప్రకాష్ నియామకం
*బి.బి.ఎ. మీడియా క‌మిటీ ఛైర్మ‌న్‌గా జ‌య‌ప్ర‌కాష్ నియామ‌కం*...
By Rajini Kumari 2026-04-08 16:34:23 0 139
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 97
Telangana
మంత్రివర్గంలోకి ముగ్గురు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మనకొండూరు...
By Vadla Egonda 2025-06-08 01:44:13 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com