బోయకొండ గంగమ్మ ఆలయంలో కోటి రూపాయలకు పైగా హుండీ ఆదాయం కొత్తూరు మురళి

0
78

అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. 54 రోజులకు గాను రూ.1,01,85,400 నగదు, 29 గ్రాముల బంగారం, 466 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించారు. భక్తుల కోర్కెలు తీరడంతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారని, ఈ ఆదాయం రికార్డు స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Gurpreet Kaur Deo, IPS: A Trailblazer in Police Leadership
A distinguished 1993-batch Punjab Cadre IPS officer, Gurpreet Kaur Deo has broken barriers...
By Lokeshwari Panthadi 2026-07-17 11:49:11 0 57
Andhra Pradesh
విజయవాడ భవానిపురం లో సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
పశ్చిమ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం... సబ్ స్టేషన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుజనా...
By Rajini Kumari 2026-03-28 14:19:12 0 218
Telangana
కేంద్రంపై గళమెత్తిన కార్మికులు- అల్వాల్ లో భారీ నిరసన .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను...
By Sidhu Maroju 2026-02-12 08:49:45 0 202
Telangana
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ సర్కిల్‌ వెంకటాపురం‌లో ప్రజా పాలన దినోత్సవంలో...
By Sidhu Maroju 2025-09-17 09:58:40 0 275
Telangana
సాలేగూడ మౌలిక వసతులపై ప్రజాప్రతినిధుల ముందడుగు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: గ్రామీణ ప్రాంతాల...
By Chunarkar Jagadeesh 2026-07-03 08:20:51 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com