చీరాల మండలం రెవెన్యూ"*

0
51

 

*సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు.*

*ముఖ్యంగా గ్రామాలలో వారసత్వం భూములను కుటుంబ సభ్యులు భాగాలుగా పంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు.*

*అందులో ఎంతో ఆశతో గృహం నిర్మించుకోవాలని కోరికతో పనులను ప్రారంభించుకుంటారు.*

*ఆర్థిక స్తోమతల వల్ల గృహం నిర్మించుకునే డబ్బులు లేక బ్యాంకుల్లో రుణాలు పొందాలని అనుకుంటారు.*

*ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా సరే వారసత్వం భూములు కనుక సంబంధిత లింకుడ్ డాక్యుమెంట్స్ (పూర్వ రిజిస్ట్రేషన్ పత్రాలు) ప్రజలకు ఉండవు.*

*బ్యాంకు వారు ఆ భూమిలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నట్టు రుజువు చూపించాలని కోరుతారు.* 

*ప్రభుత్వం ఆ రుజువునే పొజిషన్ సర్టిఫికేట్ గా నిర్ధారించారు*

 

*ఈ సమస్యను అవకాశం గా తీసుకున్న గ్రామ రెవెన్యూ అధికారులు పేద ప్రజల నుంచి వసూళ్లకు అలవాటు పడ్డారు* 

 

*ప్రజల పనిబట్టి ఒక రేట్ ఫిక్స్ చేసుకున్న గ్రామ రెవెన్యూ అధికారులు*

 

*ప్రజలు చేసేదేమీ లేక లబోదిబో అనుకుంటూ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక విలవిలలాడుతున్నారు.*

 

*ప్రజల మొర మండల తాసిల్దార్ వారికి తెలుపుదాం అనుకున్న ఎమ్మార్వో కే తప్పుడు ప్రచారం చేసి తాసిల్దార్ని గ్రామ రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు*

 

*చీరాల తహసిల్దార్ వారు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని న్యాయానికి ప్రతిరూపం అని ప్రజలు కొని ఆడుతున్నారు*

 

*ఈ సమస్యను ఎమ్మార్వో వెంటనే తప్పుదావూ పట్టిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.*

 

*పూర్వికుల భూములను ఎంతో ఖర్చు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న కుటుంబ వారసులు*

 

*భూమి ఉన్న ఆర్థిక స్తోమత వల్ల గృహాన్ని నిర్మూలించుకోలేకపోతున్నారని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*

 

*ఇప్పటికైనా గ్రామ రెవెన్యూ అధికారులు పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు*

 

*అయ్యా రామయ్య వినవ్వయ పేద ప్రజల మొర్ర ఆలకించ రావయ్యా పేద ప్రజల కష్టాలు తిర్చవయ్యా.*

 

 

*రోజుకి 500 సంపాదించుకునే పేద ప్రజల వద్ద 30,000 డిమాండ్ చేయటం పాపమయ*

 

*ఇప్పటికీ కనుకరించకపోతే ఇల్లు లేక రోడ్ల పైన ఉండాల్సిన పరిస్థితి అయ్యా ఓ గ్రామ రెవెన్యూ అధికారి జాలి చూపవయ్యా ఆ పేద ప్రజల పైన*

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.
మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి...
By Pagadala Venkateswar 2026-03-08 06:49:23 0 118
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....
ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు...
By Gujile Ramu 2026-04-25 11:17:50 0 150
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 126
Andhra Pradesh
విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం
ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194...
By Rajini Kumari 2025-12-21 12:14:42 0 206
Andhra Pradesh
కిడ్స్ కళాశాలలో మూడు రోజులు ఐ ఓ టీ హెకతన్
కిట్స్ కళాశాలలో మూడు రోజుల ఐఓటి హేకతాన్ స్థానిక కే కే ఆర్ అండ్ కె ఎస్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:30:26 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com