నిజామాబాద్

0
48

ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కలువడం జరిగింది హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో గత ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుండి MLA గా పోటీ చేసిన శ్రీ వడ్లకొండ రాజేష్ గారిని TRS పార్టీలో జాయిన్ చేసి పార్టీ కోసం పనిచేయుటకు కృతనిచ్చాయంతో ఉన్నాము తెలియజేయడం జరిగింది వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత గారు నిరంతరము ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు దగ్గరవ్వాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ తో పాటు జిల్లా నాయకులు ఆర్ సురేష్, వేముల సాయి, మహిళా నాయకురాలు సంధ్య రాణి సోదరి సురేష్ లు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త...
By Ratna Sekhar 2026-02-19 19:10:42 0 829
Telangana
నిజామాబాద్: అద్నాపు కలెక్టర్ గా ప్రదీప్ కుమార్ భాద్యతలు
నిజామాబాద్ అదానపు కలేక్టర్ (స్థానిక సంస్థలు)  గ నగరపాలక సంస్థ కామిష్ణర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-03-02 15:34:29 0 136
Andhra Pradesh
Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి.
  Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు:...
By Pagadala Venkateswar 2026-01-29 07:31:16 0 121
Business EDGE
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed Even a Mobile and a Voice Can Start Your Media...
By Business EDGE 2025-04-30 07:44:28 0 7K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com