కువైట్ లో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
Posted 2026-05-16 11:45:53
0
205
కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారికి ఘన స్వాగతం పలికి శాలువా కప్పి పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు టిడిపి కార్యకర్తలు అనంతరం ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ తమ కుటుంబంపై చూపుతున్న ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యమం
🌾 అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం 🌾
తేది: 20-06-2026 (శనివారం)
🕒 సమయం: మధ్యాహ్నం...
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్.....
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం...
Start a Partnership Firm with the Right Legal Steps
A partnership firm is a business structure where two or more individuals work together by sharing...