కువైట్ లో మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
Posted 2026-05-16 11:45:53
0
206
కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారికి ఘన స్వాగతం పలికి శాలువా కప్పి పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు టిడిపి కార్యకర్తలు అనంతరం ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ తమ కుటుంబంపై చూపుతున్న ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్గఢ్లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట...
సింగరేణిలో సమ్మె సైరాన్! సమ్మెకి సై అంటున్న కార్మిక సంఘాలు
మంచిర్యాల : సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు, అది వేలాది కార్మిక కుటుంబాల జీవితం, తెలంగాణ...
Add Partners to Your Business Through the this Process
Adding partners to your business requires a clear legal process to ensure transparency and...
పుంగనూరు: జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు.
పుంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై...
రామాపురం: అనుమానాస్పత స్థితిలో వృద్ధుడి మృతి
రాయచోటి కడప ప్రధాన రహదారిపై బండపల్లి పంచాయతీ హెచ్పీ పెట్రోల్ బంకు ఎదురుగా ఓ వ్యక్తి చనిపోయాడు....