కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.

0
51

మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. హైటెన్షన్ లైన్ కింద అక్రమ నిర్మాణం అంటూ సచివాలయ సిబ్బంది జేసీబీతో చేరుకున్నారు. అయితే, ఇది రిజిస్టర్డ్ స్థలమని, పాములు రాకుండా గోడ నిర్మించుకున్నామని బాధిత కుటుంబం తెలిపింది. గోడ కూలిస్తే జేసీబీ కింద పడుకుంటామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి...
By Rajini Kumari 2025-12-26 09:47:44 0 297
Andhra Pradesh
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
  ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్  Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-20 03:46:25 0 29
Telangana
నిజామాబాద్: జాతీయలోక్అధలత్ల్5,662 కేసుల పరిశ్కారం
గథానెలరోజుల నుండి నిర్వాహిస్తునా జాతీయలోక్ అధలత్లోభాగంగా జిల్లా వ్యాప్తంగ వివిధా పోలీసు స్టెషాన్...
By Sadaq Sadaq 2026-03-29 17:46:07 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com