మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?

0
66

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడినీ , బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న బల్గూరి గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఇటీవల స్వగ్రామమైన గణపవరానికి వచ్చిన గణేష్ గత మూడు రోజులుగా అనుమానాస్పద స్థితిలో కనపడకుండా పోయాడు, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా గణపవరం గ్రామ శివారులోనీ మామిడి తోటలో అతడు శవమై కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, ఇది హత్య లేక మరి వేరే కారణం ఏమైనా ఉన్నదా అనే కోణంలో కేసు నమోదు చేసుకొని పోలీసులు, అనుమానాస్పద అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

Search
Categories
Read More
Telangana
పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....
భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత...
By Gujile Ramu 2026-04-29 14:51:55 0 112
Haryana
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in Gurugram
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in...
By BMA ADMIN 2025-05-22 05:31:01 0 2K
Sports
TATA IPL 2026 Playoff Ticket Madness Begins
The frenzy for the TATA IPL 2026 playoffs officially reached a fever pitch today as tickets went...
By Dunna Jessicaruth 2026-05-20 05:33:29 0 25
Andhra Pradesh
టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం.
మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని 150 మైలు రాయి సమీపంలో బుధవారం రాత్రి నయారా పెట్రోల్ బంక్ వద్ద...
By Pagadala Venkateswar 2026-05-07 06:11:08 0 62
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో వెలసిన సుగుటూరు గంగమ్మను దర్శించుకున్న జిల్లా ఎస్పీ
పుంగనూరు పట్టణం, నగరి కాంపౌండ్ లో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అన్నమయ్య జిల్లా ఎస్పీ...
By Kothuru Murali 2026-03-11 11:00:20 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com