పుంగనూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

0
39

శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో పెట్రోల్ ధర రూ. 110.34 నుంచి రూ. 113.63కు, డీజిల్ ధర రూ. 98.23 నుంచి రూ. 101.37కు పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచబోమని చెప్పి ఇప్పుడు పెంచడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీకాకుళం: ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా భారతి
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ...
By Manda Ramkumar 2026-04-01 05:02:26 0 235
Telangana
ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను...
By Sidhu Maroju 2025-06-15 11:28:15 0 1K
Andhra Pradesh
సోమవారం కర్నూలు లో ధర్నా !!
కర్నూలు : వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో  , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్...
By Hari Krishna 2025-12-14 12:07:40 0 275
Andhra Pradesh
శ్రీశైలం ఘాట్ రహదారులో తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం ఘాట్ రహదారిలో తప్పిన పెను ప్రమాదం   అదుపుతప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లిన...
By Rajini Kumari 2025-12-15 07:28:14 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com