ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.

0
55

అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబొరేటరీలు తప్పనిసరిగా ఆరోగ్య శాఖలో రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పాజిటివ్ కేసులను వెంటనే వైద్య శాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని, అక్కడ నిపుణులైన వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏ బి వెంకటేశ్వరరావు సంతాప సభ
*చార్వాక వెంకటేశ్వర్లు ఒక అరుదైన విశిష్ట వ్యక్తి ఆయన మరణం హేతువాద ఉద్యమానికి తీరని లోటు* -...
By Rajini Kumari 2026-01-04 11:19:04 0 213
Andhra Pradesh
మదనపల్లె: లారీని ఢీకొన్న బైక్.. దంపతులకు తీవ్ర గాయాలు.
మదనపల్లె-తిరుపతి మార్గంలోని సీటీఎం రోడ్డులో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
By Pagadala Venkateswar 2026-03-05 16:33:01 0 106
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి...
By Kothuru Murali 2026-02-10 07:24:53 0 207
Andhra Pradesh
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!.
సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక ఎన్నికల ఏర్పాట్లపై...
By Pagadala Venkateswar 2026-05-13 06:11:12 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com