భగీరథ్ అరెస్ట్ అవుతారా? రేపు కీలక తీర్పు?

0
67

బాదితురాలు 2021లో రాప్స్ ఫిర్యాదు చేసింది, అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు అని బండి భగీరథ్ లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్, ఫోన్ కాల్స్‌లో పుట్టిన తేదీలు వేరేలా ఎందుకున్నాయని కోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నిరంజన్ కోరగా దానిపై రేపు తీర్పు వెల్లడిస్తామని HC తెలిపింది.

‎HCలో బండి భగీరథ్ కేసు విచారణ.. వయసుపై ట్విస్ట్?

‎పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బాదితురాలి వయసుపై విచారణలో స్పష్టత లేదని, ఒకే సర్టిఫికేట్‌లో ఒకే రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉందని భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన HC.. బాదితురాలి వయసుపై పోలీసుల రిపోర్ట్‌ను పరిశీలించాలని సూచించింది. మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ
*మహిళల సాధికారతకు విద్యే పునాది : గద్దె అనురాధ*            ...
By Rajini Kumari 2026-03-07 12:07:36 0 195
Andhra Pradesh
పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే...
By Kothuru Murali 2026-05-07 12:05:52 0 61
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: 2 డిపో గౌరవ అధ్యక్షుడిగా దేవేంద్రబాబు ఎన్నిక.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 2 డిపో గౌరవ అధ్యక్షులుగా జోలపాలెం దేవేంద్రబాబు (చిన్ని) ఎన్నికయ్యారు....
By Pagadala Venkateswar 2026-02-08 10:55:03 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com