ఒక తండ్రి దశాబ్దాల కష్టం ‎ఒక కొడుకు క్షణకాలపు అజ్ఞానం

0
102

బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్‌గా, ఆపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని పరుగులు పెట్టించి,

‎ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం, చెమట, కష్టం ఉందన్నది ఆ పార్టీ కార్యకర్తల‌ మాట. లక్షల మంది కాషాయ కార్యకర్తల నమ్మకం ఆయన ఎదుగుదల.

‎కానీ, కొడుకు చేసిన తప్పుడు తిరుగుడు ఈ రోజు 

‎ఆ తండ్రి పరువును బజారున పడేసింది.

‎రాజకీయాల్లో ఉన్న తండ్రులు గెలిచే ప్రతి యుద్ధం వెనుక ఒక ఆశ ఉంటుంది, కానీ ఇలా 'సన్ స్ట్రోక్' తో సొంత ఇంట్లోనే ఓడిపోతారని ఎవరూ ఊహించరు

‎మీరు మీ తండ్రికి రాజకీయ వారసులుగా ఎదగక పోయిన పర్లేదు, కానీ వారి ఏళ్ల తరపడి కష్టించి ఒక్కో మెట్టు ఎక్కి రక్తం ధారపోసి సంపాదించుకున్న గౌరవాన్ని మాత్రం రోడ్డు పాలు చేయకండి..

‎మీరు చేసే ఒక్క తప్పు, మీ తండ్రి ఇన్నేళ్లుగా కట్టుకున్న సామ్రాజ్యాన్ని కుప్పకూల్చుతుంది. కూల్చిన దాఖలాలు కోకొల్లలు. సంజయ్ విషయంలోను అదే జరిగింది. కేవలం ఒక తండ్రి పరువు పోవడం కాదు.. ఒక సామాన్యుడి నుండి ఒక ఉన్నత స్థానం వరకు ఎదిగిన బండిలాంటి పొలిటికల్ లీడర్ కెరీర్‌కు కొడుకులే స్వయంగా విలన్ అవ్వడం. భగీరథ లాంటి కొడుకులతో నామరూపాలు లేకుండా పోయే సంజయ్ లాంటి నేతలెందరో. తప్పును‌తప్పు అని సమర్దించని‌ సమాజంలో బలైపోయే బాదితులు‌ ఎందరో. ముందు ఇళ్లు చక్కదిద్దుకుందాం.. ఆ తర్వాతే సమాజం. కాదంటే అదఃపాతాలమే.

Search
Categories
Read More
Andhra Pradesh
బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు
రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం...
By Mukku Ramu 2026-03-13 11:11:03 0 379
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-03 05:35:37 0 154
Andhra Pradesh
పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు.
చీరాల: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి...
By Gadiyapudi Narendra 2026-02-21 16:33:05 0 197
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ చొరవతో బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో కూచిపూడి నృత్యం నేర్చుకొనుటకు ఏర్పాట్లు
*మంత్రి నారా లోకేష్ చొరవతో బాల్ కార్పొరేషన్ మరియు అనంత ఆనంద ట్రస్ట్ సహకారం తో ప్రభుత్వ పాఠశాలలలో...
By Rajini Kumari 2025-12-17 08:33:23 0 224
Andhra Pradesh
పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా...
By Kothuru Murali 2026-01-17 12:25:51 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com