నిజామాబాద్

0
91

నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్ ఇంచార్జులు మరియు ముఖ్య నాయకులతో పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు.ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో సమర్థవంతంగా చేపట్టాలని, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు సమన్వయంతో పని చేసి ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు మొత్తం డిజిటల్ రూపం లో ఉంటుందన్నారు.ప్రజల వద్దకు పార్టీ సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా BRS పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని గణేష్ బిగాల గారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో పలువురు డివిజన్ ఇంచార్జులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
APSDMA: ఏపీకి ఎండల హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!
గత ఏడాదితో పోలిస్తే కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం మార్చి నుంచే పలు జిల్లాల్లో సాధారణం కంటే...
By Pagadala Venkateswar 2026-03-05 04:04:46 0 137
Andhra Pradesh
రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం గారు
*రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం*   టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి...
By Rajini Kumari 2025-12-22 07:57:33 0 223
Telangana
"కేటీఆర్ మార్క్ రివ్యూ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ.|
హైదరాబాద్‌ : నంది నగర్ నివాసంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు...
By Sidhu Maroju 2026-05-02 08:48:37 0 254
Andhra Pradesh
పుంగనూరు: సిబిఐ అధికారి పేరుతో పది లక్షలు స్వాహ: వివాహిత
పుంగనూరు మండలం వనమల దీన్నే గ్రామంలో ఓ వివాహితను సిబిఐ అధికారిగా నమ్మించి, పది లక్షల 20 వేల...
By Kothuru Murali 2026-03-27 14:43:51 0 157
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్m
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-28 11:17:59 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com