నిజామాబాద్

0
52

నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్ ఇంచార్జులు మరియు ముఖ్య నాయకులతో పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు.ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో సమర్థవంతంగా చేపట్టాలని, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు సమన్వయంతో పని చేసి ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు మొత్తం డిజిటల్ రూపం లో ఉంటుందన్నారు.ప్రజల వద్దకు పార్టీ సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా BRS పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని గణేష్ బిగాల గారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో పలువురు డివిజన్ ఇంచార్జులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: శేష వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-25 04:33:39 0 60
Telangana
దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన...
By Ponnala Srinivasrao 2026-05-09 02:16:23 0 88
Andhra Pradesh
Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు నోటీసులు...
By Pagadala Venkateswar 2026-02-13 06:51:44 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com