మదనపల్లె: ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఊరి వెలి-ASPకి ఫిర్యాదు.
Posted 2026-03-06 02:53:34
0
74
సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన గౌరి, ఆనంద్ కుమార్ అనే యువకుడిని 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఊరి పెద్దలు శేఖర్, రమణ తదితరులు, కట్టుబాట్లు తప్పారంటూ గౌరి కుటుంబానికి రూ. 20,000 జరిమానా విధించి, వారిని ఊరి నుంచి వెలివేశారు. తల్లిదండ్రులతో మాట్లాడితే రూ. 5,000 జరిమానా కట్టాలని గ్రామస్తులను నిబంధనలతో భయపెట్టారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నామని, భర్తను దూరం చేశారని గౌరి అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఎదుట గురువారం కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఎస్పీ, వెంటనే చౌడేపల్లి సీఐ, సోమల ఎస్సైలతో మాట్లాడి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
India enter T20 world Cup final
టీ20 వరల్డ్ కప్: ఫైనల్లోకి భారత్ 🏏🇮🇳
టీ20 వరల్డ్ కప్ రెండో...
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి... జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్
మెదక్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం...
ఎస్ఎస్సి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు
*SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం*
•...
ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఆంధ్ర శబరిమలై..
ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతున్న ఆంధ్రా శబరిమలై
పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా...