వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ....

0
52

వరంగల్: ACBకి చిక్కిన ఆస్ఐ....

భారత్ అవాజ్ న్యూస్: 14 ఈ రోజు వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. మ్యు టేషన్ కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఆస్ఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తన తండ్రి మరణానంతరం 27 గుంటల భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా ఆర్ఎ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Chhattisgarh
भारत में वन्यजीव संरक्षण में मिली महत्वपूर्ण सफलता
भारत ने #WildlifeConservation में नई सफलता हासिल की है। वन्यजीवों की संख्या बढ़ने और उनके...
By Pooja Patil 2025-09-11 07:16:26 0 728
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 129
Delhi - NCR
The City That Never Learns: A Midnight Nightmare in a Moving Fortress
The 2012 echoes returned to Delhi’s streets this Monday as a 30-year-old mother was...
By Dunna Jessicaruth 2026-05-15 08:58:42 0 49
Telangana
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
By Pinnehasan Odela 2025-12-29 15:04:09 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com