నర్సంపేట మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా....!

0
57

నర్సంపేట: మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా......!

 

భారత్ అవాజ్ న్యూస్: 13 మే ఈ రోజు 11:40 ని"పట్టణంలోని వరంగల్ రోడ్డుపై రైతులు మక్కలు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పంటను మార్కెట్కు తీసుకొచ్చినా కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుందని, దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు ప్రారంభించి, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ధర్నాతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు
RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను...
By Sunka Santhosh 2026-04-25 04:47:35 0 141
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న...
By Pagadala Venkateswar 2026-05-13 05:42:45 0 50
Telangana
సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి...
By Sidhu Maroju 2025-06-21 17:20:38 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com